నగర పంచాయతీని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

75చూసినవారు
గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సమావేశాన్ని నిర్వహించారు. నగర పంచాయతీని అభివృద్ధి చేసేందుకు అధికారులు కౌన్సిలర్లు సహకరించాలన్నారు. నీటి ఎద్దడిని పరిష్కరించడంతోపాటు నగర పంచాయతీలో పారిశుద్ధ్యం పై శ్రద్ధ వహించాలన్నారు. ఇక అవకాశం ఉన్న ప్రాంతాలలో మొక్కలు నాటాలని మట్టి రోడ్లు కలిగి ఉన్న ప్రాంతాలలో సిమెంటు రోడ్లు వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్