బ్రిడ్జి పైనుంచి పడిన లారీ

4422చూసినవారు
పామూరు మండలంలోని మోట్రావుల పాడు గ్రామం వద్ద గల మన్నేరు బ్రిడ్జి వద్ద శుక్రవారం వాటర్ బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బ్రిడ్జి వద్ద నుంచి అవతలికి బోల్తా పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు క్రేన్లను ఉపయోగించి లారీని బ్రిడ్జి వద్ద నుంచి బయటకు తీశారు. దీంతో ఆ రహదారి మీద ప్రయాణించే వాహనాలకు కొంత సేపు అంతరాయం కలిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్