భైరవకోనలో భక్తుల సందడి

53చూసినవారు
భైరవకోనలో భక్తుల సందడి
చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో భక్తులు సందడి చేశారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు బైరవకోన చేరుకొని సుందరమైన జలపాతంలో స్థానాలు ఆచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం త్రిముఖ దుర్గాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సిద్దు రమణారెడ్డి వసతులు సమకూర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్