ఇచ్చిన మాట ప్రకారమే మెగా డీఎస్సీ: ఎమ్మెల్యే

62చూసినవారు
సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తుల రక్షణకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం చేశారని చెప్పారు. పింఛన్ మొత్తాన్ని 4 వేలుకు పెంచుతూ అన్న క్యాంటీన్ల ప్రారంభం, నిరుద్యోగుల భవిష్యతు భరోసా కల్పిస్తూ నైపుణ్య గణనకు ఆమోదం తెలిపారన్నారు.

సంబంధిత పోస్ట్