జనసేన ఇన్ ఛార్జ్ పై నాయకులు ఆగ్రహం

62చూసినవారు
ప్రకాశం, కొండేపి జనసేన పార్టీలో ముసలం నెలకొంది. పార్టీ ఇన్ ఛార్జ్ కనపర్తి మనోజ్ తీరుతో పార్టీ బలహీన పడిందని సింగరాయకొండ జనసేన పార్టీ నాయకులు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత అవసరాలకు పార్టీ పేరును ఉపయోగించుకుంటున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు జిల్లా నాయకులకు వివరించామని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్