అతి త్వరలో సింగరాయకొండలో త్రిబుల్ ఐటీ

51చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ గురుకుల పాఠశాలలో త్రిబుల్ ఐటీని ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఏపీ మంత్రి కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గురువారం గురుకుల పాఠశాలను పరిశీలించిన మంత్రి త్రిబుల్ ఐటీ ప్రవేశపెట్టే అంశంపై సాధ్యసాధ్యులను పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. అన్ని కుదిరితే అతి త్వరలో సింగరాయకొండ గురుకుల పాఠశాలలో త్రిబుల్ ఐటీ ప్రవేశపెడతామన్నారు.

సంబంధిత పోస్ట్