సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల తనిఖీ

581చూసినవారు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల తనిఖీ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పర్చూరు, చీరాల నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ టీ. పి. విఠలేశ్వర్ శుక్రవారం సందర్శించి అక్కడ పరిస్థితులను వాకబు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవలసిన భద్రతాచర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు. అలాగే సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ లోని స్ట్రాంగ్ రూములను కూడా ఆయన తనిఖీ చేశారు. చీరాల డిఎస్పి ప్రసాద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్