ఒంగోలు రహదారి భద్రతా కమిటీ సమావేశం

77చూసినవారు
ఒంగోలు రహదారి భద్రతా కమిటీ సమావేశం
ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ సుశీల ప్రారంభించారు. అనంతరం సమావేశంలో రహదారి భద్రత అంశాలను గురించి చర్చించారు. దర్శి, పొదిలి, కనిగిరిలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. ఒంగోలులో పలుచోట్ల ఫుడ్ కోర్ట్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్