వరద బాధితులకు వస్తువుల సాయం హర్షణయం: దామచర్ల

72చూసినవారు
వరద బాధితులకు వస్తువుల సాయం హర్షణయం: దామచర్ల
విజయవాడలో వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం నగర కార్పొరేటర్ చెన్నుపాటి వేణు వారి స్నేహితులు రూ. 2 లక్షలు విలువగల వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్స్, దుప్పట్లు లారీల్లో శుక్రవారం జెండా ఊపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు విజయవాడకు పంపారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం వేణు వారి స్నేహితులు వస్తు సాయం హర్షనీయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్