నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

62చూసినవారు
నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట పరిధిలోని పొగాకు వేలం కేంద్రంలో గురువారం నుంచి పొగాకు వేలం ప్రారంభమవుతున్నట్టు పొగాకు బోర్డు పరివేక్షణ అధికారి రవికాంత్ తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రైతులు షెడ్యూల్ ప్రకారం పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురావాలని ఆయన సూచించారు. నాణ్యమైన పొగాకు బేళ్లకు పలు టొబాకో కంపెనీలు గిట్టుబాటు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్