బడి బయట పిల్లలను బడిలో చేర్పించిన ఉపాధ్యాయులు

60చూసినవారు
బడి బయట పిల్లలను బడిలో చేర్పించిన ఉపాధ్యాయులు
బడి బయట తిరుగుతున్న పిల్లలను గుర్తించి వారిని బడిలో ఉపాధ్యాయులు చేర్చారు . సోమవారం త్రిపురాంతకం మండలంలోని నడిగడ్డ, వెల్లంపల్లి గ్రామాలలో ఎంఇఓ తులసి మల్లికార్జున నాయక్, ఉపాధ్యాయులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు విద్యార్థులను బడిలో చేర్పించినట్లు వారు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో హెచ్. ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్