ఏపీ లోక్సభ స్పీకర్గా ఎవర్ని ఎంపిక చేయాలనే దానిపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే ఈ పదవి తమకే కావాలని బీజేపీని టీడీపీ గతంలో కోరింది. అయితే ఈ సారి లోక్సభ పదవి మహిళలకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్గా పురందేశ్వరి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.