అజ్ఞాతం నుంచి బయటకు పిన్నెల్లి?

73చూసినవారు
అజ్ఞాతం నుంచి బయటకు పిన్నెల్లి?
వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడుతున్నట్లు సమాచారం. కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పల్నాడు ఎస్పీ కార్యాలయానికి రానున్నారని సమాచారం. దీంతో అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో రెండు వారాల తర్వాత ఆయన అజ్ఞాతం వీడుతున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పాస్‌పోర్టు సరెండర్ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్