బిడ్డ మరణవార్త విని తల్లి మృతి

46908చూసినవారు
బిడ్డ మరణవార్త విని తల్లి మృతి
అల్లూరి జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. అడ్డుమండకు చెందిన నిండు గర్భిణి రమ్యప్రియ(25)కు పురిటినొప్పులు రావడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ నర్సులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయగా అప్పటికే శిశువు మృతి చెందింది. ఈ విషయం తల్లి రమ్యప్రియకు తెలియడంతో ఆమె షాక్‌కు గురై గట్టిగా కేకలు వేస్తూ ప్రాణాలు విడిచింది. రమ్యప్రియ సచివాలయ మహిళా పోలీస్‌గా పనిచేస్తుంది.

సంబంధిత పోస్ట్