ఆ విషయం తలుచుకుంటే భయం వేసింది: పంత్‌

65చూసినవారు
ఆ విషయం తలుచుకుంటే భయం వేసింది: పంత్‌
’కారు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరిన తర్వాత నరాలు దెబ్బ తిన్నాయేమో అనుకున్నా, అదే జరిగితే కాలు తొలగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆ విషయం తలచుకుంటే భయం వేస్తుంది‘ అని క్రికెటర్ రిషబ్‌ పంత్‌ అన్నారు. ప్రమాదం తర్వాత కొందరు వచ్చి సాయం చేశారు. బాగా గాయాలైన విషయం గుర్తుంది. ’నా కాలు సరి చేయమని అక్కడ ఉన్న ఒకతన్ని అడిగాను. నా ఎస్‌యూవీ నుంచి వేరే కారుకు మార్చినట్టు మాత్రమే జ్ఞాపకముంది’’ అని పంత్‌ తెలిపాడు.

సంబంధిత పోస్ట్