అండర్-19 డబ్ల్యుసి: నేడు నేపాల్ తో తలపడనున్న భారత్

83చూసినవారు
అండర్-19 డబ్ల్యుసి: నేడు నేపాల్ తో తలపడనున్న భారత్
అండర్-19 ప్రపంచకప్ సూపర్ సిక్స్ లో భాగంగా శుక్రవారం నేపాల్ తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో 3, సూపర్ సిక్స్ తొలి మ్యాచ్ లోనూ గెలిచి టీమ్ ఇండియా అజేయంగా ఉంది. ఈ రోజు మ్యాచ్ నెగ్గితే సెమీస్ లోకి దూసుకెళ్లనుంది. కెప్టెన్ ఉదయ్, ముషీర్ ఖాన్, కులకర్ణి, సౌమీ పాండే, నమన్ తివారీ ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కుర్రాళ్లు ఏం చేస్తారో చూద్దాం.

సంబంధిత పోస్ట్