రేషన్ కార్డుదారులకు శుభవార్త

571830చూసినవారు
రేషన్ కార్డుదారులకు శుభవార్త
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంత్యోదయ యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందించే సబ్సిడీ పథకాన్ని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ప్రతినెలా ఒక కేజీ చక్కెరను అందిస్తున్నారు. ఈ చక్కెర సేకరణ విధానం, సరఫరా బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటాయని కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్