జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుపై
కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ స్పందించారు. ‘ప్రధాని
మోదీ, అమిత్ షావి వేధింపులు, ప్రతీకార
రాజకీయాలు. ఏ సీఎం అయినా సరే ఈ విధంగా చర్యలు తీసుకోవడం బాధాకరం. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం. ఈడీ, సీబీఐ, ఐటీ సహాయంతో ప్రతిపక్ష నేతలపై దాడులు జరగుతున్నాయి’ అని విమర్శించారు.