టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సంచలన నిర్ణయం (వీడియో)

52చూసినవారు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని ఎంపీ భరత్‌తో కలిసి శనివారం ఆయన సందర్శించారు. పల్లా మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడటమే తమ ధ్యేయం. ప్లాంట్‌ను కాపాడుకోకపోతే రాజీనామా చేసి నిరసనకు దిగుతాం. ప్లాంట్ కోసం కేంద్రం నుంచి నిధులు తెస్తాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్