ఏపీ సచివాలయంలో ముగిసిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం

54చూసినవారు
ఏపీ సచివాలయంలో ముగిసిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం
AP: రాష్ట్ర సచివాలయంలో జ‌రిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో బ్యాంకర్లతో పాటు మంత్రులు పయ్యావుల కేశ‌వ్‌, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎ వివ‌రించారు. సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలకపాత్ర అని సీఎం స్ప‌ష్టం చేశారు.

సంబంధిత పోస్ట్