20 ఏళ్ల తర్వాత సోమిరెడ్డి గెలుపు

13464చూసినవారు
20 ఏళ్ల తర్వాత సోమిరెడ్డి గెలుపు
టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి 20 ఏళ్ల తర్వాత గెలుపు నమోదు చేశారు. ఆయన చివరగా 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆ తర్వాత వరుసగా ఐదు సార్లు ఓడిపోయారు. తాజాగా వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్థన్ రెడ్డి మీద 14 వేలకు పైగా మెజార్టీతో గెలుపొంది.. 20 ఏళ్ల తర్వాత గెలుపు రుచి చూశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్