నేడు వెలువడిన అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతల పై టీడీపీ కార్యకర్తలు ట్రోల్స్ చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ లను ట్రోల్ చేస్తుండడంతో అవి ప్రస్తుతం ట్రెండింగ్ గా మారి వైరల్ అవుతున్నాయి.