ఎమ్మెల్యే ఇంటూరిని కలిసిన బంగారు వ్యాపారస్తులు

55చూసినవారు
ఎమ్మెల్యే ఇంటూరిని కలిసిన బంగారు వ్యాపారస్తులు
ఇటీవల కందుకూరు పెద్ద బజారులో ఉన్న గాయత్రి జ్యూయలరీలో జరిగిన దొంగతనంలో దొంగలను 24 గంటల్లోపు అరెస్టు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ది బులియన్ మర్చంట్ అసోసియేషన్ తరపున బంగారు వ్యాపారస్తులు ఎమ్మెల్యే నాగేశ్వరరావుని సోమవారం కలిశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వ్యాపారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి బంగారు వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్