రవాణా కార్యాలయంలో నూతన అధికారిగా లక్ష్మి బాధ్యతల స్వీకరణ

67చూసినవారు
రవాణా కార్యాలయంలో నూతన అధికారిగా లక్ష్మి బాధ్యతల స్వీకరణ
కందుకూరు మోటర్ వాహనాల తనిఖీ కార్యాలయంను ప్రభుత్వం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంగా మార్పు చేసింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారిగా చిలకలూరిపేటలో విధులు నిర్వహిస్తున్న టీవీఎస్ లక్ష్మిని కందుకూరు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా లక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడుతూ. ప్రమాదాల నివారణ ప్రథమ లక్ష్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్