పట్టణంలో నిరంతరం కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

57చూసినవారు
పట్టణంలో నిరంతరం కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులు
కందుకూరు పట్టణ పరిశుభ్రత వ్యాధుల నివారణ ప్రజల ఆరోగ్యం కోసం మున్సిపల్ కమిషనర్ అనూష పర్యవేక్షణలో నిరంతరం పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేశారు. సోమవారం పడమట రజక పాలెం ఏరియా పెద్ద శివాలయం ఏరియా మసీదు ప్రాంతాల్లో మురుగునీటి కాలువలను పరిశుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్లతో తీయించారు.

సంబంధిత పోస్ట్