బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం

77చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పురంధర పురం గ్రామంలో గురువారం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేమిరెడ్డి దంపతులను మైనార్టీ నాయకులు కనీసం తమ కాలనీలోకి కూడా రానీవద్దన్నారు. రాజకీయ ఓనమాలు కూడా తెలియని ప్రశాంతి రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే చదవడం మానుకోవాలని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్