బుచ్చిరెడ్డిపాలెంలో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం

57చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పల్లాప్రోలు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆరు గేట్లు, మూడు తలుపులు, కుక్కలు అని మాట్లాడే కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న మాటలు ఎవరు నమ్మవద్దని ప్రశాంతి రెడ్డి కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్