ఎండ దాటికి అల్లాడిపోతున్న ప్రజలు

85చూసినవారు
ఎండ దాటికి అల్లాడిపోతున్న ప్రజలు
నెల్లూరు జిల్లాలో ఎండలు విపరీతముగా కాస్తున్నాయి. శుక్రవారం కోవూరు నియోజకవర్గ కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ విధంగా ఎండలు కాయడంతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. బయటకు రావాలన్నా ప్రజలు జంకుతున్నారు. అత్యవసరమైతే బయటికి రావాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు. మరో నాలుగు రోజులు ఎండలు ఇలాగే కొనసాగుతాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్