కంటతడి పెట్టుకున్న ప్రశాంతి రెడ్డి

82చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటతడి పెట్టుకున్నారు. అక్కడే ఉన్న స్థానిక ప్రజలు, మహిళా నేతలు కంటిని తుడిచి ఆమెకు మనోధైర్యం ఇచ్చారు. ఎమ్మెల్యేగా మీరు రాబోయే ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుండి ఘనవిజయం సాధిస్తారని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్