నెల్లూరు రూరల్ వైసీపీకి మరో షాక్

82చూసినవారు
నెల్లూరు రూరల్ ఆమంచర్ల వైసీపీ ఇంచార్జ్, ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డికి సన్నిహితుడు గంగినేని వెంకటేశ్వర్లు నాయుడు (జీవీఎన్) న నెల్లూరు రూరల్ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ లో చేరారు. జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్