మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్

61చూసినవారు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన భరత్ బంద్ లో భాగంగా నెల్లూరు ఆర్టీసీ కూడలిలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో బుధవారం శాంతియుతంగా బంద్ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఈ తీర్పును వెంటనే రద్దు చేయాలని కోరుతున్నామాన్నారు. కార్యక్రమంలో బల్లి వెంకయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏసు నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్