ఒకరిద్దరూ వైసీపీ పార్టీని వీడినంతమాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు గంగుల వారి చెరువుపల్లి, సంజీవ రాజు పల్లి ప్రజలందరూ వైసిపి తోనే ఉన్నారని ఆ పార్టీ గ్రామ నాయకుడు సుబ్బయ్య అన్నారు. శుక్రవారం ఎంపీపీ మూలె పద్మజా వినయ్ రెడ్డిని పలువురు చెరువుపల్లి నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎవరో కొందరు టిడిపిలో చెరితే పంచాయతీ మొత్తం చేరారంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు.