టిడిపి, బిజెపి,
జనసేన కూటమి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. చంచల బాబు యాదవ్ వరికుంటపాడు మండలం టిడిపి నాయకులతో కలిసి నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఏజెంట్లకు వేమిరెడ్డి సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.