ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో నెల్లూరులో జరగబోయే రా కదలిరా బహిరంగసభ గురించి సమీక్షా సమావేశాన్ని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లినేని వెంకటరామారావు శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు వికాస్ హరికృష్ణ, దుత్తలూరు మండలం నేతలు పాల్గొన్నారు.