వరద బాధితుల కోసం 3లక్షల రూపాయల విరాళం అందజేత

78చూసినవారు
వరద బాధితుల కోసం 3లక్షల రూపాయల విరాళం అందజేత
విజయవాడ వరద బాధితుల కోసం పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నట్లు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం అనంతపురంకు చెందిన వైయస్సార్ బిల్డర్స్ ఎండీ శివారెడ్డి, 32వ డివిజన్ టీడీపీ నేత రాంప్రసాద్, ఆయిల్ మిల్లర్స్ అండ్ సీడ్ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు రూ. లక్ష చొప్పున విరాళం ఎమ్మెల్యేకు అందజేశారు.

సంబంధిత పోస్ట్