ధర్మవరం సీఐ తల్లి స్వర్ణకుమారి హత్య

77చూసినవారు
ధర్మవరం సీఐ తల్లి స్వర్ణకుమారి హత్య
ధర్మవరం వన్ టౌన్ సీఐ గా విధులు నిర్వహిస్తున్న సీఐ తల్లి కిడ్నాప్ వ్యవహారం విషాదంగా ముగిసింది. సీఐ తల్లి స్వర్ణ కుమారి, వెంకటేష్ అనే వ్యక్తితో కలిసి స్వామి దగ్గరకు వెళ్లినట్టు సమాచారం అందింది. వెంకటేష్ కు స్వర్ణ కుమారి నగదు ఇచ్చిందని, డబ్బుల విషయంలో గొడవ జరుగగా, వెంకటేష్ ఆమెను కిడ్నాప్ చేసి చంపేసాడని పోలీస్ దర్యాప్తులో తేలింది.

సంబంధిత పోస్ట్