వర్ధంతి రోజున తారచేత ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం

67చూసినవారు
వర్ధంతి రోజున తారచేత ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం
ధర్మవరం పట్టణంలోని కీర్తిశేషులు ఎర్రజోడు శ్రీనివాసులు వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని గోట్లూరు అనాధశ్రమంలో, పట్టణంలోని లక్ష్మీ నగర్లో గల వృద్ధాశ్రమంలో భార్య ఎర్రజోడు లక్ష్మీదేవి కుమారులు ఎర్రజోడు లోకేష్ ఎర్రజోడు చంద్రశేఖర్లు తారక్ చేయుట ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి మాట్లాడుతూ ఇటువంటి శుభకార్యాలు మా ట్రస్టు ద్వారా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్