ధర్మవరంలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు

56చూసినవారు
ధర్మవరంలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు
ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అన్ని డిపోల కంటే ధర్మవరం డిపోలో పని భారం ఎక్కువగా ఉందని ఆ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేయమని డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడంతో నేటి నుండి విధులకు నల్ల బ్యాడ్జీలతో హాజరవుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్