వరద బాధితులకు సరకులు పంపిణీ చేసిన జానపద కళాకారులు

62చూసినవారు
వరద బాధితులకు సరకులు పంపిణీ చేసిన జానపద కళాకారులు
విజయవాడ వరద బాధితులకు ధర్మవరం మండలం సుబ్బారావు పేట జానపద యువ కళాకారుల సంఘం ఆద్వర్యంలో గురువారం నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. జానపద యువ కళాకారుల సంఘం అధ్యక్షుడు చిగిచర్ల రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ. 20 మంది సభ్యులతో విజయవాడలో రెండు రోజులు పర్యటించామన్నారు. రాజరాజేశ్వరిపేట, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, మధుర నగరి మధ్య బుడమేరు, అజిత్ సింగ్ నగర్ లలో నిత్యవసర సరుకులు అందజేశామన్నారు.

సంబంధిత పోస్ట్