పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగిన మంత్రి

60చూసినవారు
మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం ధర్మవరంలో పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగారు. స్వయంగా మహిళ కాళ్లు కడిగి నమస్కరించారు. స్థానికంగా పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించిన ఆయన ఏమిచ్చినా కార్మికుల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ప్రధాని మోదీ గతంలో కార్మికుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నారని, ఆయన స్ఫూర్తితో తానూ కార్మికుల కాళ్లు కడిగినట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్