12 మంది ఎడ్లబండ్ల యజమానులకు బైండోవర్

68చూసినవారు
12 మంది ఎడ్లబండ్ల యజమానులకు బైండోవర్
పామిడి పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలించడానికి ప్రయత్నిస్తున్న ఎడ్లబండ్లను సీఐ యుగంధర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం తహాసీల్దార్ శ్రీధర్ మూర్తి సమక్షంలో 12 మంది ఎడ్ల బండి యజమానులను బైండోవర్ చేశారు. వ్యాపార నిమిత్తం ఇసుకను తరలించరాదని ప్రజల అవసరాల కోసం ఇసుక తరలించుకోవచ్చునని సీఐ ఎడ్ల పండ్ల యజమానులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్