పోక్సో కేసు నమోదు

68చూసినవారు
పోక్సో కేసు నమోదు
9వ తరగతి చదువుతున్న ఓ దళిత బాలికను ప్రేమిస్తున్నానని వెంటబడి వేధిస్తుండటంతో శుక్రవారం పోలీసులు ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. గుత్తి మండల కేంద్రంలోని బండగేరికి చెందిన దాదాఖలందర్ నాలుగు రోజుల కిందట ఓ మైనర్ బాలికను వెంబడిస్తూ వేధింపులకు పాల్పడుతుండటంతో ఆమె తల్లిదం డ్రులు తెలిపింది.దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు. చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్