హిదాయతుల్ మదర్సా నిర్మాణ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

51చూసినవారు
హిదాయతుల్ మదర్సా నిర్మాణ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
నల్లచెరువు మండలం జోగన్నపేటలో నిర్మాణంలో ఉన్న మదర్సా హిదాయతుల్ ఇస్లాం నిర్మాణ భూమి పూజలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదివారం పాల్గొన్నారు. ప్రభుత్వం తరుఫున వెంటనే మదర్సాకు కాంపౌండ్ వాల్ కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మదర్సా నిర్వాహకులు, టిడిపి నాయకులు కార్య కర్తలు, మత పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్