మహిళా సంఘాల సొమ్ము రూ. 72లక్షలు స్వాహ - ఐదుగురిపై కేసు నమోదు

72చూసినవారు
మహిళా సంఘాల సొమ్ము రూ. 72లక్షలు స్వాహ - ఐదుగురిపై కేసు నమోదు
కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో మహిళా సంఘాల సొమ్ము రూ. 72లక్షలు స్వాహ చేశారనే ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు ఆదివారం విలేఖరులకు తెలిపారు. వెలుగు కార్యాలయ అధికారుల ఫిర్యాదు మేరకు ఎర్రిస్వామి, లక్ష్మీనరసమ్మ, హనుమంత రాయుడు, వరలక్ష్మీ, లక్ష్మిదేవిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్