ఎమ్మెస్ రాజును మడకశిర నుండి తరిమికొడదాం హనుమంత్

71చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్ల మడకశిర పట్టణంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ డిహెచ్పిఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. డిహెచ్పిఎస్ వ్యవస్థాపకుడు హనుమంత్ నాయకులు మాట్లాడుతూ మడకశిరకు టిడిపి ఎమ్మెల్యే టికెట్ సునీల్ కు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి మరొకరికి ఇచ్చి మోసం చేశారన్నారు. కారణమైన ఎమ్మెస్ రాజును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మడకశిర నుండి ఎమ్మెస్ రాజు ను తరమికోడదామని తెలిపారు. సునీల్ కుమార్ అండగా ఉంటామని తెలిపారు

సంబంధిత పోస్ట్