బస్సులో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరిన ఎమ్మెస్ రాజు

55చూసినవారు
బస్సులో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరిన ఎమ్మెస్ రాజు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని కియో పరిశ్రమానికి వెళ్లే బస్సులో సోమవారం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ హయంలో చంద్రబాబునాయుడు కియో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించారు అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పరిశ్రమానికి వెళ్లే కార్మికులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్