పాత్రికేయున్ని పరామర్శించిన ఏపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

81చూసినవారు
పాత్రికేయున్ని పరామర్శించిన ఏపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన కురుబ ఆంజనేయులు (విలేకరి ) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఏపీసీసీ ఉపాధ్యక్షులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం డాక్టర్ తో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బంధువులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్