చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి: మాజీ మంత్రి శంకర్ నారాయణ

84చూసినవారు
చంద్రబాబు బుద్ది తెచ్చుకొని అబద్దపు ప్రచారాన్ని మానేయాలని మాజీమంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పెనుకొండ పట్టణంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి అని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్