జగన్ కు నిత్యవసర ధరలు పెంచడం తెలుసు: మంత్రి సవితమ్మ

1545చూసినవారు
జగన్ కు నిత్యవసర ధరలు పెంచడం తెలుసని రాష్ట్ర మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. గురువారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ లు మళ్లీ ప్రారంభించేందుకు నాలుగో సంతకం చేశారని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించే ప్రక్రియలో భాగంగా స్కిల్ సెన్సస్ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్