ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడిగా బీరే ఈశ్వర్ ఎంపిక

62చూసినవారు
ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడిగా బీరే ఈశ్వర్ ఎంపిక
శ్రీ సత్యసాయి జిల్లా నూతన కమిటీ ఎన్నికల్లో గోరంట్ల కు చెందిన సీమ వార్త ఎడిటర్, ఈ వార్త ఛానల్ ఛైర్మన్ బీరే ఈశ్వరయ్య ను సోమవారం జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీరే ఈశ్వరయ్య మాట్లాడుతూ నియామక ఎన్నికల్లో నన్ను ఎన్నుకున్నందుకు, సహకరించిన జిల్లా జర్నలిస్ట్ లకు రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నూతన కమిటీ నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్